నేతాజీకి భారతరత్నపై పరిశీలించండి: మద్రాస్ హైకోర్టు
చెన్నై: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న, ఆయన జయంతి రోజున సెలవు ప్రకటించడంపై పరిశీలించాలని కేంద్ర హోంశాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న ప్రదానం చేయడంతోపాటు ఆయన జయంతి రోజు జనవరి 23న సెలవు ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కేంద్రం నిర్వాహకుడు కేకే రమేశ్ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలుచేశారు.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ఎమ్ సుదర్శన్, జస్టిస్ ఎస్ విమలతో కూడిన ధర్మాసనం బుధవారం వ్యాజ్యాన్ని విచారించింది. ‘ప్రతి భారతీయుడు నేతాజీకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ మహనీయుడి త్యాగాన్ని ఎవరు మరిచిపోలేరు' అని విచారణ సందర్భంగా రమేశ్ తెలిపారు.
అంతేగాక, జనవరి 27న ఈ విషయాలను తెలుపుతూ హోంశాఖ కార్యదర్శికి నివేదించానని కూడా వివరించారు. ‘ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిశీలించాలి. అయితే మేం ఈ కేసులో మంచి చెడ్డలపై పరిశీలన చేయదల్చుకోలేదు' అని ధర్మాసనం తెలిపింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications