corona in India : 38,667 కరోనా కేసులు, 478 మరణాలు ; కొత్తగా డెల్టా ప్లస్ భయం
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశంలో మరోమారు కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా క్షీణించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 38,667 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులలో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా దేశంలో గత 24 గంటల్లో 478 మంది మరణించారు. వ్యాక్సిన్ ల పంపిణీ 53 కోట్లు దాటింది. ప్రస్తుతం తాజాగా నమోదైన 478 మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా నమోదైన మరణాల సంఖ్య 4.30 లక్షల మార్కును దాటింది.
కరోనా విలయ తాండవం : 142 దేశాల్లో డెల్టా కేసులు, డేంజర్ లిస్ట్ లో భారత్ : డబ్ల్యూహెచ్ఓ
దేశంలో
క్రియాశీల
కేసులు
3,87,673
నిన్న
ఒక్కరోజే
కరోనా
మహమ్మారి
బారినుండి
35వేల
మంది
కోలుకున్నారు.
దీంతో
ఇప్పటివరకు
కరోనాను
జయించిన
వారి
సంఖ్య
3.13
కోట్లకు
పైగా
చేరుకుంది.
కరోనా
నుండి
కోలుకున్న
శాతం
97.45
శాతంగా
ఉంది.
దేశంలో
క్రియాశీల
కేసులు
3,87,673గా
ఉండగా,
క్రియాశీల
కేసుల
శాతం
1.21
కి
చేరుకుంది.
మరోపక్క
63,80,937
మందికి
నిన్న
ఒక్కరోజే
వ్యాక్సిన్లు
వేశారు.
ఇప్పటివరకు
దేశవ్యాప్తంగా
ఉన్న
మొత్తం
కరోనా
కేసుల
సంఖ్య
3.21
కోట్లకు
చేరుకుంది.
రోజువారీ
పరీక్ష
సానుకూలత
రేటు
1.73
శాతంగా
ఉంది.
ఇది
గత
19
రోజులుగా
3
శాతం
కంటే
తక్కువగా
ఉంది.
కేరళలో
రోజువారీ
కేసులు
నిన్న
ఒక్క
రోజే
20,452
..
టాప్
ఫైవ్
రాష్ట్రాలివే
20,452
తాజా
కేసులతో,
ఒకే
రోజు
అత్యధిక
సంఖ్యలో
కోవిడ్
కేసులలో
కేరళ
దేశంలోని
అన్ని
రాష్ట్రాలలో
ముందంజలో
ఉంది.
కేరళ
తాజాగా114
మరణాలను
నివేదించింది.
ఇక
దేశంలోనే
అత్యధికంగా
కరోనా
కారణంగా
ప్రభావితమైన
మహారాష్ట్రలో
తాజా
పరిస్థితులు
ఆందోళనకరంగా
మారాయి.
తాజాగా
మహారాష్ట్రలో
6,686
కేసులు
నమోదయ్యాయి.
1,933
తాజా
కోవిడ్
కేసులతో
తమిళనాడు,
ఆంధ్రప్రదేశ్
1,746
కొత్త
కేసులతో,
కర్ణాటక
1,669
కేసులతో
టాప్
ఫైవ్
లో
ఉన్నాయి.
ఇతర
దక్షిణాది
రాష్ట్రాలలో
రోజువారీ
కేసులు
1,000
కి
పైగా
కేసు
నమోదు
అవుతుంది
పరిస్థితి
ఉంది.
మహారాష్ట్రలో
డెల్టా
ప్లస్
వేరియంట్
భయం
తెలంగాణలో
427
కేసులు
నమోదయ్యాయి.
మహారాష్ట్ర
లో
ఇప్పుడు
వరకు
డెల్టా
ప్లస్
వేరియంట్
67
మందికి
సోకినట్లు
గా
తెలుస్తుంది.
ఇందులో
ఇప్పటివరకు
ఆరుగురు
మరణించినట్లుగా
అధికారిక
సమాచారం.
డెల్టా
ప్లస్
వేరియంట్
సోకిన
వారికి
చాలామందికి
వ్యాక్సినేషన్
కూడా
పూర్తి
అయినట్లుగా
తెలుస్తోంది.
ఈశాన్య
రాష్ట్రాల
లోనూ
కరోనా
కలకలం
కొనసాగుతోంది.
763
కరోనా
కేసులతో
ఈశాన్య
రాష్ట్రాల్లో
అస్సాం
ముందుంది.
అస్సాంలో
20
మంది
తాజాగా
మరణించినట్లు
నివేదికలు
చూపిస్తున్నాయి.
524
కేసులతో
మిజోరం,
522
కేసులతో
మణిపూర్,
384
కేసులతో
మేఘాలయా
రాష్ట్రాలు
కరోనా
కల్లోలం
లో
ఉన్నాయి.
53
కోట్లకు
పైగా
కరోనా
వ్యాక్సినేషన్
ఢిల్లీలో
ఈ
రోజు
వరుసగా
మూడవ
రోజు
కోవిడ్
సంబంధిత
మరణాలు
నమోదు
కాలేదు,
అయితే
50
కొత్త
కరోనా
కేసులు
నమోదయ్యాయి.
అత్యధిక
జనాభా
కలిగిన
ఉత్తరప్రదేశ్లో
25
కోవిడ్
కేసులు
నమోదయ్యాయి.
ఇది
రెండు
మరణాలను
కూడా
నివేదించింది.
దాదాపు
2.6
లక్షల
మంది
ఇప్పటివరకు
నిర్వహించిన
53.14
కోట్లకు
పైగా
వ్యాక్సిన్
డోస్లలో
0.048
శాతం
మంది
ఇప్పటివరకు
ఒక
డోస్ని
తీసుకున్న
తర్వాత
కోవిడ్
-19
కు
పాజిటివ్
గా
పరీక్షించినట్లు
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
వర్గాలు
తెలిపాయి.