మంగళయాన్ పంపిన తొలి చిత్రంలో హెలెన్ తుఫాను
చెన్నై: ఇటీవల శ్రీహరికోట నుండి ప్రయోగించిన మామ్(మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్) తొలి ఫోటోగ్రాఫ్ను పంపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాను ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. మామ్ పంపిన తాచా చిత్రంలో మన రాష్ట్రం తీరం దిశగా దూసుకొస్తున్న హెలెన్ తుఫాను కనిపించింది.

మామ్ ఈ చిత్రాన్ని మూడు రోజుల క్రితం అంటే మంగళవారం మధ్యాహ్నం తీసింది. మామ్ అంగారకుడిని చేరుకునే క్రమంలో ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతోంది. శాస్త్రవేత్తలు తనిఖీల్లో భాగంగా మార్స్ కెమెరాతో భూమి పైన ఫోటోలు తీశారు. ఈ ఫోటోను మామ్ నవంబర్ 19న దాదాపు 68,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు తీసింది. శాస్త్రవేత్తలు తీసిన ఫోటోల్లో ఒకదాంట్లో భారత్, ఆఫ్రికాలోని కొంత భాగం, హెలెన్ తుఫాను కనిపిస్తోంది.
కాగా, మామ్లో ఉన్న కలర్ కెమెరా బరువు 1.5 కిలోగ్రామ్స్ ఉంది. ఈ కెమెరా 20 మీటర్ల రిసొల్యూషన్తో ఫోటోలు తీస్తుంది. కెమెరాను పరీక్షించే భాగంలో శాస్త్రవేత్తలు ఈ ఫోటోను తీశారు. 1350 కిలోల శాటిలైట్ను నవంబర్ 5న శ్రీహరికోట నుండి లాంచ్ చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications