ఏమైంది? ఒడ్డుకు నిర్జీవంగా వేలాది చేపలు(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ సరస్సులో స్వేచ్ఛగా తిరగాల్సిన చేపలు నిర్జీవమైపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు.. వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వేల చేపలు నిర్జీవంగా ఉల్సూర్ సరస్సు ఒడ్డున పడి ఉండటం చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
చేపలు చనిపోవడానికి కాలుష్యమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, బెంగళూరులో నగరంలోని సరస్సులు విపరీతంగా కలుషితమవడంతో వాటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
నగరంలో అత్యంత ఎక్కువగా కలుషితమైన యామ్లూర్ సరస్సులో గత ఏడాది దట్టమైన నురుగు కనిపించి, మంటలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉల్సూర్ సరస్సులో వేలాది చేపలు చనిపోయి కలకలం రేపుతున్నాయి. కాగా, నగరంలో బోటింగ్కు ఈ సరస్సు ప్రముఖ ఉంది.
More From
-
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications