ఏమైంది? ఒడ్డుకు నిర్జీవంగా వేలాది చేపలు(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ సరస్సులో స్వేచ్ఛగా తిరగాల్సిన చేపలు నిర్జీవమైపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు.. వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వేల చేపలు నిర్జీవంగా ఉల్సూర్ సరస్సు ఒడ్డున పడి ఉండటం చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
చేపలు చనిపోవడానికి కాలుష్యమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, బెంగళూరులో నగరంలోని సరస్సులు విపరీతంగా కలుషితమవడంతో వాటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
నగరంలో అత్యంత ఎక్కువగా కలుషితమైన యామ్లూర్ సరస్సులో గత ఏడాది దట్టమైన నురుగు కనిపించి, మంటలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉల్సూర్ సరస్సులో వేలాది చేపలు చనిపోయి కలకలం రేపుతున్నాయి. కాగా, నగరంలో బోటింగ్కు ఈ సరస్సు ప్రముఖ ఉంది.
More From
-
సీఎంగా NTR! ఫ్యాన్స్ కు క్లాస్: యంగ్ టైగర్ న్యూ లుక్ వైరల్! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications