Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ. 5కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరు జవాన్ల అరెస్ట్

సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న ఇద్దరు జవాన్లను హిమాచల్‌ప్రదేశ్ పోలీసుల అరెస్ట్.సాధారణ వాహన తనిఖీ సమయంలో దొరికిన నిందితులు .నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు

డెహ్రడూన్:సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న రాజు షేక్, పూల్‌సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మంజు రెహమాన్ కూడ అదుపులోకి తీసుకొన్నారు.

ఇద్దరు జవాన్లు హెరాయిన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా కారులో తరలిస్తున్నారు. డెహ్రడూన్ దాటిన తర్వాత రెగ్యులర్ పోలీస్ చెకింగ్‌లో భాగంగా ఈ కారును సోదా చేయడంతో ఈ హెరాయిన్ బయటపడింది.

Dehradun: Two Army jawans arrested with heroin worth Rs 5 crore

అయితే కారును పోలీసులు చెక్ చేస్తున్న సమయంలో తాము జవాన్లమంటూ నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.

నిందితులపై మాదకద్రవ్యాల అక్రమరవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు డెహ్రడూన్ సీనియర్ ఎస్‌పి నివేదిత తెలిపారు.

More From
Prev
Next
Read in English: 2 Army jawans arrested
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+