శృతిమించిన ఆప్ ఎమ్మెల్యే ఆగడాలు..?: డబ్బులు ఇవ్వాలని డాక్టర్కు బెదిరింపులు, సూసైడ్...
ఆప్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని ఢిల్లీకి చెందిన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను, అనుచరుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రెండు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. నోట్ ఆధారంగా ఎమ్మెల్యే, అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
డియోల్ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ ఆగడాలు శృతిమించుతున్నాయి. 2018లో మహిళను బెదిరించిన కేసు మరవకముందే.. మరోసారి తెగించాడు. ఈ సారి వైద్యుడిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేశాడు. డబ్బుల కోసం హరాస్ చేయగా.. ఎమ్మెల్యే, అనుచరుల వేధింపులతో టార్చర్ అనుభవించాడు. చివరికి ఆత్మహత్య శనివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

డాక్టర్ రాజేంద్ర సింగ్ ఢిల్లీలోని నెబ్ సారాయ్ ప్రాంతంలో ఉంటారు. ఇతనికి వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. అవి ఢిల్లీ జలమండలి నుంచి నీటిని సేకరించేవి. అయితే డబ్బులు కావాలని ఎమ్మెల్యే ప్రకాశ్ అడగగా.. ఇవ్వకపోవడంతో కక్షకట్టాడు. జలమండలి నుంచి వాటర్ ఇవ్వలేదు. డబ్బుల కోసం హరాస్ చేయడంతో డాక్టర్ భరించలేకపోయాడు. చివరికి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో సూసైట్ నోట్, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ తరలించారు. ఎమ్మెల్యే, అతని అనుచరులపై దోపిడి, ఆత్మహత్యకు ప్రేరేపించడం.. తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications