వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం షాక్, నీటి వాడకం 20వేల లీటర్లు దాటితే పన్ను బాదుడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ నగర వాసులకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం షాకిచ్చింది. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడే నగర ప్రజలను కొత్త సంవత్సరంలో ఆందోళనలో పడేసింది.

నీటి వినియోగంపై పన్నులు పెంచాలని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నీటి వినియోగంపై పన్నును విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

Delhi Jal Board hikes water tariff by 20%, free scheme for first 20,000 litres to continue

తాజా ఆదేశాల ప్రకారం ఇకపై ఇంటికి నెలకు 20వేల లీటర్ల వినియోగ పరిమితి మించితే బాదుడు తప్పదు. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్న 20వేల లీటర్ల పరిమితి దాటితే 20 శాతం పన్ను చెల్లించాలి. నెలకు 20వేల లీటర్ల వినియోగం టారిఫ్‌లో ఎలాంటి మార్పులు లేవు.

English summary
The Delhi Jal Board on Tuesday announced a steep hike of 20 per cent in water tariff. However, there will be no change in tariff for consumption of up to 20,000 litre per month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X