ఆ దారిలో జిగ్నేష్ మేవానీ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు నో
న్యూఢిల్లీ: ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ర్యాలీకి పార్లమెంటు స్ట్రీట్లో అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ సోమవారం తెలిపారు. జనవరి 9న పార్లమెంటు స్ట్రీట్లో మేవానీ ర్యాలీకి నిర్ణయించారు. కానీ దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
నిర్వాహకులు తమ ర్యాలీకి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. 2017లో ఎన్జీటీ జంతర్ మంతర్ వద్ద అన్ని రకాల ధర్నాలు, ఆందోళనలను బ్యాన్ చేసింది. పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా, సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో మేవానీ, అస్సాం ప్లీసాంట్ లీజర్ అఖిల్ గొగోయ్ల నేతృత్వంలో జనవరి 9న ర్యాలీకి నిర్ణయించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు రానున్నారని తెలుస్తోంది.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications