డిసిప్లేన్: వెంకయ్య ప్రసంగిస్తుండగా వెనకే నిలబడ్డ మోడీ(వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మార్చి 9న లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగించే సమయంలో ప్రధాని సభలోకి ప్రవేశించారు.
అయితే ఆయన వెళ్లి వెంకయ్యనాయుడు ముందున్న తన సీటులో కూర్చోకుండా మంత్రి ప్రసంగం పూర్తయ్యేవరకూ ఎదురుచూశారు. వెంకయ్య ప్రసంగం పూర్తి చేశాకే ప్రధాని వెళ్లి తన సీటులో కూర్చున్నారు.
వెంకయ్య ప్రసంగిస్తుండగా వెళ్లి కూర్చోబోతే ఆయన ప్రసంగానికి అవాంతరం ఎదురయ్యే అవకాశం ఉందని ప్రధాని భావించారు. అందుకే ప్రసంగం పూర్తయ్యేదాకా వెనుకగానే నిల్చున్నారు.
కాగా, చిన్న చిన్న విషయాల్లో ప్రధాని చూపే శ్రద్ధ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల తనకు వ్యతిరేకంగా పలుమార్లు నినాదాలు చేసి అలసిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్కు లోక్సభలో మంచినీళ్ల బాటిల్ అందించి మోడీ తన ప్రత్యేకతను చాటుకున్న విషయం తెలిసిందే.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications