వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళనిసామి ఫినిష్: హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే

ప్రధాన ప్రతిపక్షం అయిన మా మనవిని స్పీకర్ పట్టించుకోలేదని, నియమాలు ఉల్లంఘించి అసెంబ్లీలో బలపరిక్ష జరిగిందని

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని పదవి నుంచి దించేయడానికి డీఎంకే పార్టీ న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యింది. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని డీఎంకే పార్టీ అంటున్నది.

శనివారం తమిళనాడు సచివాలయంలో ఎడప్పాడి పళనిసామి బలపరిక్ష చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ సోమవారం మద్రాసు హై కోర్టును ఆశ్రయించింది. ఎడప్పాడి పళనిసామి ఎన్నిక రద్దు చెయ్యాలని మనవి చేస్తూ డీఎంకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

DMK party has filed a petition with the Chennai High Court

అంతే కాకుండ పోలీసులకు మార్షల్స్ దుస్తులు వేసి నియమాలకు విరద్దుంగా అసెంబ్లీలోకి రప్పించి మా మీద దాడి చేయించారని డీఎంకే పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. ప్రధాన ప్రతిపక్షం అయిన మా మనవిని స్పీకర్ ధనపాల్ పట్టించుకోలేదని డీఎంకే పార్టీ ఆరోపించింది.

నియమాలు ఉల్లంఘించి సీఎంగా పళనిసామి బలపరిక్షలో నెగ్టారని, రహస్య ఓటింగ్ కు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. డీఎంకే పార్టీ వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.

English summary
DMK party has filed a petition with the Chennai HC to nullify the vote of confidence held in the Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X