హర్యానాలో భూకంపం: ఢిల్లీలో ప్రకంపనలు
హర్యానాలోని రోహతక్ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అది రెక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. అయితే, ప్రాణ నష్టం జరిగిన సమాచారమేదీ లేదు.
న్యూఢిల్లీ: హర్యానాలోని రోహతక్ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అది రెక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. అయితే, ప్రాణ నష్టం జరిగిన సమాచారమేదీ లేదు. దాని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉత్తర భారతదేశంలోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఒక్క నిమిషం వరకు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. శుక్రవారం తెల్లవారు జామున 4.20 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాణ, ఆస్తి నష్టాలు రిగిన సూచనలు లేవని అంటున్నారు.

మే 28వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని భదేర్వాహ్, దోడా ప్రాంతాల్లో తేలికపాటి భూకంపం చోటు చేసుకుంది. ఆ సమయంలో కూడా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉత్తర భారత దేశంలోనూ భూప్రకంపనలు సంభవించాయి.
మొదటి భూకంపం సాయంత్రం 7.23 గంటలకు భదేర్వాహ్ ప్రాంతంలో చోటు చేసుకోగా, రెండో ప్రకంపనలు 7.48 గంటలకు చోటు చేసుకున్నాయి.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications