భూకంపం, భయంతో ఇళ్ళను ఖాళీ చేసిన ప్రజలు
మేఘాలయాలోని తూర్పు గారో పర్వత ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.
షిల్లాంగ్:మేఘాలయాలోని తూర్పు గారో పర్వతప్రాంత సమీపంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5 గా నమోదైంది.
ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ కేంద్రంగా ఈ భూకంపకేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.
గత సోమవారం నాడు రాత్రి కూడ ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరభారతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం కూడ ఉత్తరాఖండ్ లోనే ఉందని అధికారులు గుర్తించారు.

ఆదివారం నాడు ఉదయం రుద్రప్రయాగ కేంద్రంగా భూకంపం చోటుచేసుకొంది. మేఘాలయాలోని గారో పర్వత సమీపంలో భూప్రకంపనలు చోటుచేసుకొన్నట్టుగా నేషనల్ సీస్మోలాజికల్ బ్యూరో అధికారులు చెప్పారు.
తొలుత రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.8 గా గుర్తించారు. 33 కిలోమీటరల లోతులో భూ ప్రకంపలను చోటుచేసుకొన్నాయని ఐఎండి తెలిపింది.
ఈ భూప్రకంపనల కారణంగా స్థానికులు ఇళ్ళను వదిలి వెల్ళిపోయారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందనే భయంతో వారు వెళ్ళిపోయారని అధికారులు చెప్పారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications