గోమాంసం తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది: కేంద్రమంత్రి
గో రక్షకుల పేరుతో హత్యలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్దాస్ అథవాలే మండిపడ్డారు.
ఢిల్లీ: గో రక్షకుల పేరుతో హత్యలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్దాస్ అథవాలే మండిపడ్డారు.
ప్రతి ఒక్కరికీ గోమాంసం తినే హక్కు ఉందని చెప్పారు. గోరక్షణ పేరుతో మానవ భక్షణ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు గోరక్షకులకు లేదన్నారు.

వారికి ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు చెప్పాలి గానీ, ఇలా హత్యలు చేయవద్దని సూచించారు. మాంసం కోసం గోవుల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది కార్యకర్తలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications