బీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్లో అనూహ్యం జరగనుందా? బద్ద శత్రువులైన ఎస్పీ-బీఎస్పీలు కలుస్తాయా? బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయా? అంటే కాదని చెప్పలేమని అంటున్నారు.
అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ - కాంగ్రెస్లు ఆశించిన ఫలితాలు రావడం లేదని ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.

ఈ నేపథ్యంలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీఎస్పీతో జత కట్టేందుకు సిద్ధమని అఖిలేష్ ప్రకటించారు. ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎస్పీ - కాంగ్రెస్లకు తక్కువ సీట్లు వస్తే బీఎస్పీతో కలిసేందుకు సిద్ధమని చెప్పారు. అదే జరిగితే బీజేపీకి షాక్ అని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎస్పీ - కాంగ్రెస్, బీఎస్పీలు కలిస్తే అధికారం చేపట్టవచ్చు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications