Viral Video: 'యే రాతేన్ యే మౌసమ్' అంటూ పాట పాడిన తండ్రికూతుళ్లు.. వీడియో వైరల్..
సోషల్ మీడియా వచ్చిన నుంచి ప్రతి ఒక్కరు తమలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ వీడియోల్లో కొన్ని వినోదాన్ని పంచగా.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని కోపం లేదా భావోద్వేగానికి గురి చేస్తాయి. తాజాగా తండ్రి,కూతురు కలిసి పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కిషోర్ కుమార్, ఆశా భోంస్లే..
ఈ వీడియో తండ్రి అతని కుమార్తె కలిసి బాలీవుడ్ క్లాసిక్ పాటను పాడారు.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తండ్రి,కూతురు 'యే రాతేన్ యే మౌసమ్' అని పాట పాడారు. ఢిల్లీ కా థగ్ చిత్రంలో ఈ పాటను కిషోర్ కుమార్, ఆశా భోంస్లే పాడారు. ప్రస్తుతం తండ్రికూతుళ్లు పాడిన పాట వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

40 వేలకు పైగా వ్యూస్..
ఈ వీడియోకు కొన్న గంటల్లోనే నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోకు 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వారి పాటుకు, నటనను పొగుడుతున్నారు. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Awesome Dad-Daughter Duet.❤️ pic.twitter.com/H2l7g0Bjfu
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications