సురేష్ రైనా అరెస్ట్: సింగర్ గురు రంధ్వా కూడా: ముంబైలో అదుపులో తీసుకున్న పోలీసులు
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యారు. ముంబై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ రైనాతో పాటు ప్రముఖ గాయకుడు గురు రంధ్వాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల ముంబై డ్రాగన్ఫ్లై క్లబ్పై పోలీసులు దాడి చేసిన సందర్భంగా వారు అక్కడే ఉన్నారు. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్కు విరుద్ధంగా అక్కడ నిర్వహించిన మందుపార్టీలో పాల్గొన్నందుకు వారిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదల చేశారు.

More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications