శశికళ కోసం పార్టీ రాజ్యాంగంలో కీలక మార్పులు, జయలలితకూ పదవి!
శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆమెను పార్టీ చీఫ్గా చేసేందుకు పార్టీ రాజ్యాంగం మార్చనున్నారు.
చెన్నై: శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆమెను పార్టీ చీఫ్గా చేసేందుకు పార్టీ రాజ్యాంగం మార్చనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే దివంగత జయలలికు కూడా పదవి ఉండనుంది. అదే సమయంలో పార్టీని శశికళ చేతుల్లో పెట్టనున్నారు.
ఇందుకోసం పార్టీ రాజ్యాంగం మార్చనున్నారు. దివంగత జయలలితను పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ప్రకటించనున్నారు. ఇక, శశికళ కోసం పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తూ ఆమెకు సంయుక్త కార్యదర్శి పదవిని అప్పగించనున్నారు.

ఇప్పటి వరకు పార్టీ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఉంది. ఆ పదవిలో ఇన్నేళ్లుగా జయలలిత ఉన్నారు. ఇప్పుడు ఆ పదవిని శశికళకు కట్టబెట్టడంపై తర్జనభర్జన జరుగుతోంది. పలువురు ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా పార్టీ రాజ్యాంగాన్ని మార్చి జయలలితను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఉంచి, శశికళను సంయుక్త కార్యదర్శిగా నియమించనున్నారు. దీని కోసం పార్టీ నాయకులు, సీనియర్లు కూడా అంగీకరించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications