మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు...కొత్త రేట్లు ఇవే..!
ఢిల్లీ: నిన్నటి వరకు పెట్రోల్ ధరలు రూ.79.31గా ఉండగా... గురువారం నుంచి ఆ ధరలు ముంబైలో రూ.86.72, చెన్నైలో రూ.82.41, కోల్కతాలో 82.22కు పెరిగాయి. డీజిల్ ధరల్లో కూడా బుధవారం వరకు ఎలాంటి మార్పులు కనిపించలేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ తెలిపింది. ఢిల్లీలో డీజిల్ ధర లీటరు రూ.71.34 పలుకగా, ముంబైలో రూ.75.74, చెన్నైలో రూ.75.39 కోల్కతాలో రూ.74.19గా ఉంది.
అయితే దేశంలో ఇంధన ధరల పెరుగుదల శాశ్వతం కాదని... కేవలం తాత్కాలికమే అని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతోనే ఆ ప్రభావం ఇంధన ధరలపై పడుతోందని మంత్రి తెలిపారు.

More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications