ఆప్ ఆరోపణలపై స్పందించిన గౌతం గంభీర్.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండని కౌంటర్..
ఢిల్లీ : రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటర్ కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి చేసిన ఫిర్యాదుపై ఘాటు సమాధానం చెప్పారు. ఓటు హక్కుకు సంబంధించిన విషయాలను ఎన్నికల సంఘం చూసుకుంటుందని, ప్రజలకు చేసిందేమీ లేనందునే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి విజన్ లేని కారణంగా గత నాలుగున్నరేళ్లలో ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గౌతం గంబీర్ ఆరోపించారు. విజన్ ఉన్నట్లయితే ఇలాంటి నీచ రాజకీయాలు చేసుండేవారు కాదని బదులిచ్చారు.

రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న గంభీర్ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆప్ నేత అతిషి డిమాండ్ చేశారు. ఆయనకు రాజింద్రనగర్తో పాటు కరోల్బాగ్లోనూ గంభీర్కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications