గోఎయిర్ సూపర్ ఆఫర్: టికెట్ ప్రారంభ ధర కేవలం రూ.599
దేశీయ ఎయిర్లైన్ సంస్థ గో ఎయిర్ విమాన ప్రయాణికులకు ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మర్ సేల్ తర్వాత మాన్సూన్ ఆఫర్ పేరిట గో ఎయిర్ భారీగా ధరలను తగ్గించింది. మాన్సూన్ క్యాంపెయిన్ పేుతో రూ.599తో టికెట్
న్యూఢిల్లీ: దేశీయ ఎయిర్లైన్ సంస్థ గో ఎయిర్ విమాన ప్రయాణికులకు ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మర్ సేల్ తర్వాత మాన్సూన్ ఆఫర్ పేరిట గో ఎయిర్ భారీగా ధరలను తగ్గించింది. మాన్సూన్ క్యాంపెయిన్ పేరుతో రూ.599తో టికెట్ ప్రారంభ ధరలను శుక్రవారం ప్రకటించింది.
మే 12 నుంచి మే 15, 2017 అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయని ఆ సంస్థ తెలిపింది. జూలై 01-సెప్టెంబర్ 30, 2017 మధ్య కాలంలో ప్రయాణానికి టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తమ నెట్ వర్క్లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

23సెక్టార్లలో గో ఎయిర్ ఎయిల్లైన్స్ నడుపుతున్న విమానాళ్లో ప్రయాణికులకు ఈ తక్కువ ఛార్జీలను అందిస్తుంది. ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి డబ్బులు తిరిగి చెల్లించబడవని స్పష్టం చేసింది. కాగా, గో ఎయిర్ ఇంతకుముందు సమ్మర్ స్పెషల్ సేల్ పేరుతో రూ.899 ప్రారంభ ధరతో ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications