మరణ శిక్ష నుంచి జీవిత ఖైదు: గోద్రా కేసులో కీలక తీర్పు, నాటి మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం
గోద్రా అల్లర్ల కేసులో పలువురు నిందితుల శిక్షను గుజరాత్ హైకోర్టు మార్పు చేసింది. ఈ కేసులో పదకొండు మందికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.
అహ్మదాబాద్: గోద్రా రైలు దగ్ధం కేసులో పలువురు నిందితుల శిక్షను గుజరాత్ హైకోర్టు మార్పు చేసింది. ఈ కేసులో పదకొండు మందికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.
ఈ శిక్షను గుజరాత్ హైకోర్టు మార్చింది. వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రైలు దగ్ధంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకులకు రూ.10లక్షలు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది.

అదే సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం (మోడీ గవర్నమెంట్) విఫలమైందని పేర్కొంది.
కాగా, గోద్రా రైలు దహనం కేసులో మొత్తం 31 మందిని దోషులుగా తేల్చారు. 63 మందిని నిర్దోషులుగా తేల్చారు. 2011లో ఇందులో 20 మందికి జీవిత ఖైదు, 11 మందికి మరణ శిక్ష విధించారు. తమ శిక్షను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం.. వారి శిక్షను మరణ శిక్ష నుంచి జీవిత ఖైదుకు మార్చింది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications