ముండే: రాళ్లురువ్వని అభిమానులు, కన్నీరు (పిక్చర్స్)
న్యూఢిల్లీ/ముంబై: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపినాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం బీడ్ జిల్లాలోని ఆయన స్వస్థలం పార్లీలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
ఢిల్లీ నుండి ముంబై వెళ్లేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా మోతీబాగ్ సమీపంలోకి రాగానే వెనుక నుండి వచ్చిన కారు ముండే ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. దీంతో కారులో కూర్చున్న ముండే కిందపడిపోయాడు.
ఉదయం లాతూర్ విమానాశ్రయంలో ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. మధ్యాహ్నం ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముండే అభిమానులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముండే అంత్యక్రియలు పూర్తయ్యాయి. కూతురు చితికి నిప్పు అంటించారు.

గోపీనాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయం వద్ద కన్నీరు పెడుతున్న కూతురు.

గోపీనాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతిక కాయం వద్ద విషాదం

గోపీనాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతిక కాయం వద్ద విషాదంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

గోపీనాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయాన్ని తరలిస్తున్న దృశ్యం.

గోపీనాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్సీపీ నేత జితేందర్ అవద్, బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్లు లాతూర్ విమానాశ్రయంలో ముండే భౌతికకాయం విమానంలో వస్తున్నందున ఎదురు చూస్తున్న దృశ్యం.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విమానంలో లాతూర్ చేరిన భౌతికకాయం.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే మృతి దురదృష్టకరమని, ఆయన మృతి మహారాష్ట్రకు తీరని లోటు అని నటుడు వివేక్ ఒబేరాయ్ అన్నారు.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసంలో శివసేన నేత సంజయ్ రౌత్.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసంలో హేమమాలిని.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసం వద్ద భౌతికకాయం.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసం వద్ద రాజ్ థాఖరే, రితేష్ దేశ్ ముఖ్.

గోపినాథ్ ముండే
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే మృతదేహం ఇంటికి చేరుకుంది. కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు. వేలాది మంది చివరి చూపు కోసం వచ్చారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!











Click it and Unblock the Notifications