శుభవార్త: ఆధార్తో పాన్ కార్డు అనుసంధానానికి గడువు పొడిగింపు, మార్చి 31 వరకు గడువు
న్యూఢిల్లీ: ఆధార్ గుర్తింపు కార్డుతో పాన్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఆధార్కార్డుతో పాన్కార్డు అనుసంధానం చేసే గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ గడువును 2018 మార్చి 31 వ, తేది వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
Recommended Video

Centre Plans To Link Driving Licence To Aadhaar Card | Oneindia Telugu
ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆధార్తో పాన్ కార్డును లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆధార్,పాన్ లింకింగ్ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కాగా ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసింది.
మరో వైపు ఆధార్పై దాఖలైన వ్యాజ్యాల విషయమై వచ్చే వారంలో సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అయితే మొబైల్ ఫోన్లను ఆధార్తో అనుసంధానం చేసుకొనేందుకు కూడ 2018 ఫిబ్రవరి వరకు గడువును విధిస్తు కేంద్రం నిర్ణయం తీసుకొంది.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications