ఆలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ల దాడి: భారీ పేలుడుతో భయాందోళనలు
శ్రీనగర్: హిందూ ఆలయ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడులకు పాల్పడ్డారు. అయితే, ఆ గ్రెనెడ్లు ఆలయం సమీపంలోని పడి భారీ శబ్ధంతో పేలాయి. దీంతో స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన.
పూంఛ్, జమ్మూ జిల్లాల్లో పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు మిలిటెంట్లను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రెనెడ్ దాడి జరగడం గమనార్హం. జమ్మూకాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు ఏదో రకంగా అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.

హీరానగర్లోని ఆలయంపైకి గ్రెనెడ్ విసరగా.. అది సమీపంలో పడిపేలిపోయిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications