Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ల దాడి: భారీ పేలుడుతో భయాందోళనలు

శ్రీనగర్: హిందూ ఆలయ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడులకు పాల్పడ్డారు. అయితే, ఆ గ్రెనెడ్లు ఆలయం సమీపంలోని పడి భారీ శబ్ధంతో పేలాయి. దీంతో స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన.

పూంఛ్, జమ్మూ జిల్లాల్లో పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు మిలిటెంట్లను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రెనెడ్ దాడి జరగడం గమనార్హం. జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు ఏదో రకంగా అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.

 Grenade Attack on Temple in J&Ks Kathua District Misses Target, Blast Triggers Panic: Police

హీరానగర్‌లోని ఆలయంపైకి గ్రెనెడ్ విసరగా.. అది సమీపంలో పడిపేలిపోయిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+