జిఎస్టీ ద్వారా సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆదాయం రూ.92,150
కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
42.91లక్షల వ్యాపారాల ద్వారా ఈ మొత్తం లభించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరాలు తెలిపింది. ఇందులో రూ.14,042 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.21,172 కోట్లు స్టేట్ జీఎస్టీ. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.48,948 కోట్లు, దిగుమతుల కింద రూ.23,951 కోట్లు వచ్చాయి.

కాగా, ఈ ఏడాది జులైలో జీఎస్టీ అమల్లోకి రాగా మొదటి నెలలో రూ.95వేల కోట్లు, రెండో నెలలో రూ.91వేల కోట్లు వచ్చాయి. ఇప్పుడు రూ.92 వేల కోట్లు వచ్చాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications