జిఎస్టీ ద్వారా సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆదాయం రూ.92,150
కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
42.91లక్షల వ్యాపారాల ద్వారా ఈ మొత్తం లభించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరాలు తెలిపింది. ఇందులో రూ.14,042 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.21,172 కోట్లు స్టేట్ జీఎస్టీ. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.48,948 కోట్లు, దిగుమతుల కింద రూ.23,951 కోట్లు వచ్చాయి.

కాగా, ఈ ఏడాది జులైలో జీఎస్టీ అమల్లోకి రాగా మొదటి నెలలో రూ.95వేల కోట్లు, రెండో నెలలో రూ.91వేల కోట్లు వచ్చాయి. ఇప్పుడు రూ.92 వేల కోట్లు వచ్చాయి.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications