రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా బస్సు బోల్తా: 35మందికి గాయాలు, 20మంది సీరియస్
బర్డోలి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పిన సంఘటనలో 35 మంది గాయపడ్డారు. ఇందులో 20మంది పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్లోని నర్మద జిల్లాలోని దేడియపడాలో సోమవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది.
ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీలో పాల్గొనేందుకు మద్దతుదారులతో బయలు దేరిన బస్సు తాపీ జిల్లాలోని కంజా గ్రామం సమీపంలో మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సులోని 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను బర్డోలి ప్రభుతాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications