సత్యవేడు శ్రీసిటీలో కేంద్రమంత్రి హర్సిమ్రత్కౌర్, కితాబు
హైదరాబాద్: కేంద్ర ఆహారశుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ శనివారం చిత్తూరు జిల్లాలోని సత్యవేులో గల శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార ఉత్పాదక సంస్థల అధినేతలతో సమావేశమై ఆమె వారికి పలు సూచనలను చేశారు.
స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు యువత కోసం శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిపుణులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత యాజమాన్యాల పైన ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రత్యేక ఆర్థిక మండలిలో సత్వయేడు శ్రీసిటీ తక్కువ కాలంలోనే లక్ష్య సాధన దిశగా పయనించడం అభినందనీయమన్నారు. శ్రీ సిటీ మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు ఉపాధి విషయంలో స్థానికులకు పెద్దపీట వేయాలని సూచించారు. అనంతరం కాడ్బరీ, పెప్సికో, కెల్లాగ్స్ సంస్థల ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి పలు పరిశ్రమలను పరిశీలించారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications