హలో..నేను యోగిని మాట్లాడుతున్నా, ఫోన్ ఎత్తకపోతే వేటే: యూపీ సిఎం
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. హడలెత్తిస్తున్నాడు. ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి ఉద్యోగులకు సైతం ఆయన హెచ్చరికలను జారీ చేస్తున్నాడు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. హడలెత్తిస్తున్నాడు. ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి ఉద్యోగులకు సైతం ఆయన హెచ్చరికలను జారీ చేస్తున్నాడు.
ముఖ్యమంత్రి ఏ సమయంలోనైనా ఫోన్ చేసే అవకాశం ఉందని ఫోన్ ఎత్తి మాట్లాడకుండా కారణాలతో తప్పించుకోవాలని చూస్తే వేటు తప్పదు.
అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిపాలనను గాడిలో పెట్టడం కోసం కృషి చేస్తున్న యోగి అధికారులకు ఫోన్ లు చేసీ మరీ ఆరా తీస్తున్నారు.

దీంతో ఉన్నతాధికారులు ఏకంగా నోటీసు బోర్డుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య సీఏం ఏ సమయంలోనైనా ఫోన్ చేసే అవకాశం ఉందని వెంటనే ఎత్తి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి తరుపున శ్రీకాంత్ శర్మ అనే సీనియర్ మంత్రి జారీ చేయగా దానిని అనుసరిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసులు వెలిశాయి. గతంలోనే రోజుకూ ప్రతి అధికారి 18 నుండి 20 గంటలు పనిచేయాలని ఆదేశించారు యోగి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications