అరుణ్ జైట్లీపై రాజద్రోహం కేసు కొట్టివేత: హైకోర్టు ఫైర్
అలహాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీపై రాజద్రోహం ఆరోపణలతో కోర్టు ప్రోసీడింగ్లను ప్రారంభించిన మహోబా జిల్లా మేజిస్ట్రేట్పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'జాతీయ న్యాయ నియామకాల కమిషన్'(ఎన్జేఏసీ) చట్టాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ చేసిన వ్యాఖ్యలను దేశద్రోహంగా పరిగగణిస్తూ మేజిస్ట్రేట్ తదనుగుణంగా ప్రొసీడింగ్లను ప్రారంభించడాన్ని ఖండించింది.

జైట్లీపై ఈ తరహా చర్యలు ప్రారంభించడానికి అర్హమైన అంశాలేవీ కనపడలేదని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత మేజిస్ట్రేట్ అంకిత్ గొయెల్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.యశ్వంత్ వర్మ కొట్టివేశారు.
అవినీతి కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి రాందాస్
వైద్య కళాశాలలకు అక్రమ అనుమతుల కేసుల్లో తనపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలన్న కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని న్యాయమూర్తులు జస్టిస్ టి.ఎస్.ఠాకుర్, జస్టిస్ వి.గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications