ఘోర ప్రమాదం: సిమ్లాలో బస్సు నదిలో పడి 44 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.
56 మంది ప్రయాణీకులతో ఉత్తరాఖండ్లోని తియునీ ప్రాంతానికి వెళ్తున్న బస్సు సిమ్లాలోని నేర్వా ప్రాంతంలో అదుపు తప్పి టాన్స్ నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
Death toll rises to 45 people after a bus fell into Tons river in Shimla district of Himachal Pradesh pic.twitter.com/EALnNmCy7T
— ANI (@ANI_news) April 19, 2017
సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 44 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications