హిమాచల్ప్రదేశ్లో వాహనాలపై పడ్డ కొండచరియలు, 50 మంది మృతి
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణంగా హిమాచల్ప్రదేశ్లోని మండి ప్రాంతంలో కొండచరియలు హైవేపై వెళ్తున్న వాహనాలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారని సమాచారం.
మండి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణంగా హిమాచల్ప్రదేశ్లోని మండి ప్రాంతంలో కొండచరియలు హైవేపై వెళ్తున్న వాహనాలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారని సమాచారం. అయితే ఇప్పటికే 7 మృతదేహలను వెలికితీశారు. సహయక చర్యలను కొనసాగుతున్నాయి.
21వ, నెంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు, ఓ కారుపై కొండచరియలు శనివారం రాత్రి విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 21వ, నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేశారు.

కొండచరియలు పడడంతో మూడు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కాగా మరో బస్సు లోయలో పడింది. శిథిలాల కింద చిక్కుకొన్న నలుగురిని సహయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
వర్షం పడుతుండడంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. రహదారిపై పడిన కొండరాళ్ళను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications