‘బలిదాన్ దివస్’గా గాడ్సే వర్ధంతి: హిందూ మహాసభ
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథురాంగాడ్సేను అమరుడిగా కీర్తించేందుకు హిందూ మహాసభ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
గాడ్సే వర్ధంతి సందర్భంగా నవంబర్ 15న దేశంలోని అన్ని రాష్ర్టాల్లో జిల్లాస్థాయిలో ‘బలిదాన్ దివస్'ను నిర్వహించాలని ఆల్ ఇండియా హిందూ మహాసభ చంద్రప్రకాశ్ కౌశిక్ తన సంస్థ కార్యకర్తలకు సోమవారం పిలుపునిచ్చారు.

రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని, గాడ్సేపై అతని తమ్ముడు గోపాల్ గాడ్సే రాసిన పుస్తకాలను పంచిపెట్టాలని సూచించారు. గాడ్సే దేశభక్తుడా, దేశద్రోహినా అన్న అంశంపై చర్చలు కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని సైనికులకు ఉపయోగించేందుకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేస్తామని చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications