ఎలుకలను తింటున్న బీహార్ వరద బాధితులు...! ప్రభుత్వ ఏర్పాట్లపై మండిపాటు
ఉత్తరాదిన వరదలు ముంచెత్తడంతో స్థానిక ప్రజల జనజీవనం స్థంభించడంతో పాటు పూర్తిగా జనావాసాలను కోల్పోయిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండిలేక ,ఉండడానికి ఇళ్లులేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రోడ్లపక్కన నివాసాలు ఏర్పరచుకుని ఎలుకలతో కడుపునింపుకుంటున్నారు.
ఇటివల బీహార్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. తినేందుకు తిండిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే కథీరా ప్రాంతాంలో ఇళ్లు మునిగిపోయిన స్థానిక ప్రజలు రోడ్ల వెంట గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటీ సహాయం అందక పోవడంతో ఎలకలను పట్టుకుని తింటున్నారు.

ప్రభుత్వం ఎలాంటీ సహాయక చర్యలు చేపట్టకపోవడంతోనే ఎలుకలు తింటున్నట్టు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన ఆహర పదార్థాలు అందించాలని వారు కోరుతున్నారు. కాగా ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి చాల అవమానకరమని విమర్శలు చేశాయి. వెంటనే ఇళ్లు నీటమునిగిన కుటుంభాలను ఆదుకోవాలని డిమాండ్ చేశాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications