ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోతే, సెల్ఫీలు తీసుకున్నారు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్లో ఓ ఏఐఎఫ్ విమానం కూలితే స్థానికులు పలువురు ఆ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు.
ఘజియాబాద్లోని హిందన్ ఎయిర్ బేస్ నుంచి బయలు దేరిన వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ శుక్రవారం కూలింది. ప్రమాదం జరిగినప్పుడు అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.

అయితే స్థానికులు కొందరు మాత్రం ప్రమాద స్థలం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. వెనక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేలా సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం కనబరిచారు. ఆనందంగా, నవ్వుతూ ఫొటోలు తీసుకున్నారు.
మరోవైపు, ఇది కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సెప్టెంబర్ 4న మిగ 27 జెట్ ఫైటర్ సాంకేతిక లోపంతో రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గర్లలో కూలిపోయింది. జూన్లో కూడా మిగ్ 21 ఫైటర్ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో కూలింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications