తమిళనాడులో మళ్లీ ఐటీ శాఖ దాడులు, 36 ప్రాంతాల్లో సోదాలు, టార్గెట్ సినిమాస్, ఎందుకంటే !
తమిళనాడులో మళ్లీ ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. చెన్నై నగరంతో సహ తమిళనాడులోని 30 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Recommended Video

చెన్నై: తమిళనాడులో మళ్లీ ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. చెన్నై నగరంతో సహ తమిళనాడులోని 30 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎస్ పీఐ సినిమా గ్రూప్స్, సత్యం గ్రూప్స్ సంస్థలను లక్షంగా చేసుకుని దాడులు మొదలైనాయి.
ఎస్ పీఐ సినిమాస్ యాజమాన్యం సత్యం థియేర్స్ ను నిర్వహిస్తున్నారు. అంతే కాకుంగా మార్గ్ గ్రూప్, ఎస్ 2, మిలీనియం సంస్థల మీద దాడులు చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు ఓ జాతీయ మీడియా సంస్థకు చెప్పారు. తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే సోదాలు చేస్తున్నామని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు.

నవబంర్ 9వ తేదీ చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని తమిళనాడులో ఏకకాలంలో 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అదే సందర్బంలో శశికళ మేనల్లుడు వివేక్ కు చెందిన జాజ్ సినిమాస్ కార్యాలయంలో సోదాలు చేశారు.
జాజ్ సినిమాస్ కార్యాలయంలో లభించిన కొన్ని పత్రాలు పరిశీలించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పుడు మళ్లీ సోదాలు మొదలు పెట్టారని తెలిసింది. ఒకే నెలలో రెండు సార్లు ఐటీ శాఖ అధికారులు భారీ స్థాయిలో సోదాలు మొదలు పెట్టడంతో తమిళనాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications