భారత్లో వేతనాలు 9.4 శాతం పెరిగే అవకాశం: సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 9.4 శాతం మేర పెరుగనున్నాయని ఓ సర్వే వెల్లడించింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జీతాల పెంపు ఉంటుందని తెలిపింది.
పనితీరుపై ఎక్కువ శ్రద్ధ నేపథ్యంలో ప్రతిభావంతులకు అత్యధికంగా 15.4 శాతం ప్రోత్సాహకాలు అందనున్నాయని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఆయాన్ హెవిట్స్ జీతాల పెంపు చేసిన సర్వేలో తెలిపింది.

వెయ్యి కంపెనీలు, ఇరవై పరిశ్రమలపై సర్వే చేసి ఈ నివేదిక వెల్లడించింది. భారత్లో ఉద్యోగుల జీతాల పెంపు 9.4 సాతం, నుంచి 9.6 శాతం ఉంటుందని పేర్కొంది.
2017లో ఉద్యోగుల జీతాల పెంపు సగటున 9.3 శాతం ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది.
More From
-
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications