జాదవ్ వీడియో: పాక్కు ఘాటుగా భారత్ జవాబు
న్యూఢిల్లీ: కుల భూషణ్ యాదవ్ మాట్లాడంటూ పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. అది ఒక ప్రచార క్రీడ మాత్రమేనని, దానికి విశ్వసనీయత లేదని భారత్ వ్యాఖ్యానించింది.
అది ఆశ్చర్యకమైన విషయమేమీ కాదని, వీడియోలో బలవంతంగా చెప్పే పనిని అది కొనసాగిస్తోందని, ప్రచారం కోసం చేసే క్రీడలకు విశ్వసనీయత ఉండదనేది పాకిస్తాన్ గుర్తించాల్సిన సమయం వచ్చిందని అన్నది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

నిర్బంధంలో ఉన్న ఖైదీ తను బాగా ఉన్నానని చెప్తాడని అనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది.
తన తల్లిని, తన భార్యను పాకిస్తాన్ చాలా బాగా చూసుకుందని కులభూషన్ జాదవ్ అన్నట్లు ఉన్న ఓ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత దౌత్యాధికారిపై ఆయన నిందలు వేసినట్లు కూడా ఆ వీడియోలో ఉంది.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications