ఆ ఖాతాలో రూ.246 కోట్ల డిపాజిట్, ఆ డబ్బేవరిది?
చెన్నై: నోట్ల రద్దు సమయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు ఒక్కొక్క కేసును నిశీతంగా పరిశీలిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత తమిళనాడుకు చెందిన ఓ ఖాతాలోకి ఒకేసారి రూజ246 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు
అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో చేరి ఈ మొత్తానికి పన్ను చెల్లించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఖాతాదారుడు అంగీకరించినట్టుగా ఐటీ శాఖాధికారులు అభిప్రాయపడ్డారు.

ఆ ఖాతాదారుడి వివరాలను మాత్రం ఐటీ శాఖాధికారులు మాత్రం వెల్లడించలేదు. తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నేతగా ప్రచారం సాగుతోంది. మరో 441 అనుమానాస్పద ఖాతాల్లోకి రూ.240 కోట్ల డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు.
అయితే ఈ అకౌంట్లు ఎవరివి అనే విషయమై ఐటీ శాఖాధికారులు మాత్రం వెల్లడించలేదు. అనుమానాస్పద ఖాతాలను కలిగి ఉన్నవారు వివరణ ఇవ్వాలని ఆధాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు 18,220 మంది వివరణ ఇవ్వగా, మిగిలిన వారి నుండి స్పందన లేదు. బ్యాంకు అధికారుల సహయం లేకుండా బారీ లావాదేవీలు జరగడం అసాధ్యమని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications