ఆ ఖాతాలో రూ.246 కోట్ల డిపాజిట్, ఆ డబ్బేవరిది?
చెన్నై: నోట్ల రద్దు సమయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు ఒక్కొక్క కేసును నిశీతంగా పరిశీలిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత తమిళనాడుకు చెందిన ఓ ఖాతాలోకి ఒకేసారి రూజ246 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు
అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో చేరి ఈ మొత్తానికి పన్ను చెల్లించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఖాతాదారుడు అంగీకరించినట్టుగా ఐటీ శాఖాధికారులు అభిప్రాయపడ్డారు.

ఆ ఖాతాదారుడి వివరాలను మాత్రం ఐటీ శాఖాధికారులు మాత్రం వెల్లడించలేదు. తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నేతగా ప్రచారం సాగుతోంది. మరో 441 అనుమానాస్పద ఖాతాల్లోకి రూ.240 కోట్ల డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు.
అయితే ఈ అకౌంట్లు ఎవరివి అనే విషయమై ఐటీ శాఖాధికారులు మాత్రం వెల్లడించలేదు. అనుమానాస్పద ఖాతాలను కలిగి ఉన్నవారు వివరణ ఇవ్వాలని ఆధాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు 18,220 మంది వివరణ ఇవ్వగా, మిగిలిన వారి నుండి స్పందన లేదు. బ్యాంకు అధికారుల సహయం లేకుండా బారీ లావాదేవీలు జరగడం అసాధ్యమని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications