డ్రాగన్ దుందుకుడు చర్య: టిబెట్ వద్ద 70 ఫైటర్ జెట్ల మొహరింపు, హమ్మర్ క్షిపిణి కొనుగులుతో...
తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కొనసాగుతూనే ఉంది. తమ బలగాలను చైనా వెనక్కి తీసుకోకపోవడంతో.. భారత్ కూడా యుద్ధ విమానాలను దింపుతోంది. ఈ క్రమంలో రాఫెల్ యుద్ధ విమానాలకు బూస్ట్ నిచ్చే హమ్మర్ క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. దీంతో చైనా కూడా టిబెట్ హోబత్ ఎయిర్ బేస్ వద్ద 70 ఫైటర్ జెట్ విమానాలను మొహరించింది.
Recommended Video

జే7, జే 11 ఫైటర్ జెట్లను చైనా మోహరించినట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు భారత్, అటు చైనా దుందుకుడు చర్యలతో యుద్ధ వాతావరణం నెలకొన్నది. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ లడక్ పర్యటనను కూడా చైనా నిశితంగా పరిశీలించింది. భారత్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను, హెలికాఫ్టర్లను కొనుగోలు చేస్తున్న అంశాన్ని కూడా వాచ్ చేస్తోంది. ఈ క్రమంలో తూర్పు లడాఖ్లో తమ బలగాలను కొనసాగిస్తోంది. దీనికి తోడు 70 ఫైటర్ జెట్లను మొహరించి.. తానేం తక్కువ తినలేదు అని సందేశం ఇస్తోంది.
మరోవైపు భారత్కు అమెరికా కూడా మద్దతు ఇస్తుండటం డ్రాగన్కు కంటిగింపుగా మారింది. అందుకోసమే దుందుకుడుగా ప్రవరిస్తోంది. చైనా బలగాలను వెనక్కి తీసుకోకపోవడంతోనే భారత్ మిగ్ విమానాలను రంగంలోకి దింపింది. దాని తర్వాత రాఫెల్ విమానాలను మొహరిస్తోంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications