జస్వంత్ సింగ్ తలకు గాయం: మోడీ ఫోన్, ప్రార్థన
న్యూఢిల్లీ: బిజెపి మాజీ నాయకుడు జస్వంత్ సింగ్ తలకు పెద్ద దెబ్బ తగిలింది. గత రాత్రి తన నివాసంలో ఆయన నివాసంలో జారి పడండతో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయనను ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో చేర్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ జస్వంత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, వారితో మాట్లాడారు. జస్వంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జస్వంత్ సింగ్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆస్పత్రిని సందర్శించినట్లు సమాచారం.

గత రాత్రి 11 గంటల ప్రాంతంలో జస్వంత్ సింగ్ స్పృహ తప్పి పడిపోయారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్ జారి కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో తలకు తీవ్రమైన గాయమైనట్లు చెబుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జస్వంత్ తలకు శస్త్రచికిత్స చేసినట్లు, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి సీనియర్ వైద్యుడొకరు చెప్పారు. బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ శుక్రవారం ఉదయమే ఆస్పత్రిని సందర్శించారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications