జయకు 750 జతల స్లిప్పర్లు, 10,500 చీరెలు: 4గురు పోలీసుల కాపలా
జయలలితకు చెందిన 750 జతల స్లిప్పర్లకు, 10,500 చీరెలకు నలుగురు పోలీసులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న వాటికి నలుగురు పోలీసులతో భద్రత కల్పించారు.
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 750 జతల స్పిప్పర్లకు, 10,500 చీరెలకు నలుగురు పోలీసులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. అక్రమాస్తుల కేసులో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
వాటిని తిరిగి ఇస్తారా, ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందా అనేది సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఉంటుంది. జయలలిత, శశికళ, ఇలవరసి, సుధాకరన్ నిందితులుగా ఉన్న అక్రమాస్తుల కేసులో విచారణ పూర్తయి సుప్రీంకోర్టులో తీర్పు పెండింగులో ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో జయలలిత అక్రమాస్తుల కేసు కర్ణాటకకు బదిలీ అయింది. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను, వస్తువులను కర్ణాటకకు తరలించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు సిటీ సివిల్ కోర్టులోని మొదటి అంతస్తులో గల గదిలో ఉంటాయి.

ఒన్ ఇండియా ప్రతినిధి 2005లో సందర్శించినప్పుడు అందులో ఏమున్నాయో తమకు తెలియదని పోలీసులు చెప్పారు. కాపలా ఉన్న పోలీసులు తమకు అవేమిటో తెలియదన్నారు. కానీ వాటిలో ఏముందో ప్రస్తుతం బయటపడింది.
వాటిలో జయలలితకు చెందిన 750 జతల స్లిప్పర్లు, 10,500 చీరెలున్నట్లు తేలింది. చాలా వరకు సిల్క్ చీరెలు, బంగారం పూత పోసిన చీరెలున్నాయి. రూ.3.5 కోట్ల విలువ చేసే బంగారం ఉన్నట్లు చెబుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications