అమ్మ ఆరోగ్యం ఎఫెక్ట్: తమిళ చానెళ్ల పంట పండింది..!
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూస్తుంటే.. తమిళ టీవీ చానెళ్ల మార్కెట్లు మాత్రం ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చెన్నై : ఓపక్క తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోపక్క ఆ వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్ల షేర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూస్తుంటే.. తమిళ టీవీ చానెళ్ల మార్కెట్లు మాత్రం ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలో.. సన్ టీవి నెట్ వర్క్ షేర్ 6.5శాతం, రాజ్ టీవీ నెట్ వర్క్ 8.8శాతం మేర దూసుకెళ్లాయి. ఇక జీ ఎంటర్టైన్ మెంట్స్ 2.17శాతం, డిష్ టీవి 1.64శాతం మేర నష్టపోయాయి. కాగా, లాభాల్లో దూసుకెళుతున్న సన్ టీవీ నెట్ వర్క్ డీఎంకే అధినేత కరుణానిధి మారన్ ముని మేనల్లుడుది అన్నది సంగతి తెలిసిందే.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications