ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?: జేడీఎస్ దెబ్బకు దెబ్బ, బీజేపీ ఎమ్మెల్యేలకు వల
బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జేడీఎస్ కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ముందుకు వెళ్తోంది. కుమారస్వామిని సీఎంగా చేద్దామంటూ బీజేపీలోని ఒక్కలిగ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపిస్తోందని తెలుస్తోంది.
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు... మన వాడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని బీజేపీకి చెందిన ఆ సామాజికవర్గం ఎమ్మెల్యేలకు జేడీఎస్ నేతలు పిలుపునిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా బీజేపీని దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

కాగా, అసెంబ్లీ బల నిరూపణలో బీజేపీ గట్టెక్కేందుకు పలు అవకాశాలు ఉన్నాయి. పార్టీ విప్ ధిక్కరించి ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఓటింగ్కు దూరంగా ఉంచడం, ఓటమి తప్పదవి భావిస్తే గందరగోళం సృష్టించడం వంటివి ముందు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ - జేడీఎస్లు కూడా గందరగోళం సృష్టించవచ్చు.
విపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామా కూడా చేయించవచ్చు. కానీ ఇప్పటికి ఇప్పుడు రాజీనామాలు, ఆమోదం కుదరదు. కాబట్టి వారిని ఓటింగ్కు దూరంగా ఉంచడం, అవసరమైతే ఆ తర్వాత రాజీనామా చేయించడం వంటి అంశాలు బీజేపీ ముందు ఉన్నాయని చెబుతున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications