జెట్ ఎయిర్వేస్ నుంచి మరో ఆఫర్: రూ.1,111కే టికెట్, 3రోజులే గడువు
జెట్ ఎయిర్వేస్ మరో సరికొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు రెయిన్ డీల్స్ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ.1,111గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ మరో సరికొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు రెయిన్ డీల్స్ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ.1,111గా నిర్ణయించింది.
నేటి(జూన్7) నుంచి మూడు రోజులపాటు ప్రయాణికులకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20మధ్య కాలంలో తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

జెట్ ఎయిర్ వేస్ నిర్వహించే విమానాలపైన మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కోడ్ షేర్, ఇంటర్ లైన్పై ఇది వర్తించదు. భారతీయ మార్కెట్లో పౌర విమానయానం రంగంలో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో విమాన సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ఏషియా, ఇండిగోలు కూడా ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications