జియో ఫోన్ ఎఫెక్ట్: ఈ రంగాలపై పడుతుందా?
జియో ఫోన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.డిజిటల్ మార్కెట్లో ప్రధానంగా మూడు రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని అంటున్నారు.
ముంబై: జియో ఫోన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. డిజిటల్ మార్కెట్లో ప్రధానంగా మూడు రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని అంటున్నారు.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, కేబుల్-డీటీహెచ్ సర్వీసులు, ప్రవేశ స్థాయి స్మార్ట్ఫోన్ తయారీదారులపై ఉంటోందంటున్నారు. ఈ మూడు రంగాలపై జియోఫోన్ ప్రభావం భారీగానే ఉంటాయంటున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియోఫోన్ను ఆవిష్కరించగానే ఈ మూడు విభాగాల్లోని ప్రత్యర్థి కంపెనీల షేర్లు నష్టాలబాట పట్టాయి.
స్మార్ట్ ఫోన్ను ఉచితంగా ఇచ్చేందుకు ముఖేష్ సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోన్ రాకతో తక్కువ ధరకే వచ్చే పలు కంపెనీలపై ప్రభావం ఉంటుందంటున్నారు.
కేబుల్ డిస్ట్రిబ్యూటర్లు, డీటీహెచ్ కంపెనీలపై కూడా ఈ ఫోన్ ప్రభావం చూపనుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్తోపాటు మొబైల్ టు టీవీ కేబుల్ను అందిస్తున్నారు. దీన్ని టీవీకి కనెక్ట్ చేసి ఫోన్ ద్వారా ఏ ఛానల్నైనా టీవీలో చూడవచ్చు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications