పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ ఇంటికి కమల్ హాసన్: సాయంత్రం కరుణానిధితో భేటీ
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి విలక్షణ నటుడు కమల్ హాసన్ వెళ్లారు. ఆదివారం పోయెస్ గార్డెన్లోని రజనీ ఇంటికి కమల్ వెళ్లారు. తాను రజనీతో కలవనని ఇటీవలే చెప్పారు.

ఇప్పుడు రజనీ ఇంటికి వెళ్లారు. ఈ నెల 21వ తేదీన కమల్ పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ ప్రకటన సభకు రావాలని ఆహ్వానించారు. ఇరువురు దాదాపు గంటసేపు భేటీ అయ్యారు.

తమ కలయికలో రాజకీయం లేదని, ఫ్రెండ్లీగా కలిశామని, తన పార్టీ ప్రకటన కోసం ఆహ్వానించానని కమల్ చెప్పారు. రజనీతో కలవడంపై టైం నిర్ణయిస్తుందని చెప్పారు. కమల్ ధనం, పేరు కోసం రావడం లేదని, ప్రజల కోసం వస్తున్నారని, తామిద్దరి దారులు వేరని, కానీ అంతిమంగా లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం కమల్ హాసన్ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఆ పార్టీ కురువృద్దుడు కరుణానిధిని కలిశారు.
More From
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications