అనుమానాస్పద స్థితిలో ఫ్రెండ్ గదిలో టీవి నటి మృతి
బెంగళూరు: కన్నడ టెలివిజన్ నటి తన మిత్రుడి గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటన బెంగళూరులోని మాదనాయకనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. హరోహళ్లికి చెందిన శ్రుతి (24)కి ఏడేళ్ల క్రితం రమేష్ అనే వ్యాపారితో వివాహమైంది.
శ్రుతికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె ఇంటికి సమీపంలోని కాచోహళ్లిలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడితో శ్రుతికి స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి శ్రీకాంత్ ఇంటికి శ్రుతి వెళ్లింది. ఆ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

గొడవ జరిగిన కొద్ది సేపటికే శ్రుతి ఓ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మిత్రుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టి చూడగా శ్రుతి ఉరి వేసుకున్న దృశ్యం కనిపించింది. దాంతో శ్రీకాంత్ పోలీసులకు సమాచారం ఆందించాడు.
శ్రీకాంత్పై ఆరోపణలు చేస్తూ ఉమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రుతిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు శ్రీకాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో శ్రుతి ఆత్మహత్య చేసుకుంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications