బాదామి నుంచి సిద్ధరామయ్య నామినేషన్: ప్రత్యర్థి శ్రీరాములు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. బాదామి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు.
అదే స్థానం నుంచి భాజపా తరఫున బళ్లారి లోక్సభ సభ్యుడు శ్రీరాములు నామినేషన్ దాఖలు చేశారు. చాముండేశ్వరి స్థానం నుంచి కూడా సిద్ధరామయ్య పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 27 తుది గడువు. మే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

మే నెల 15న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా సాగనున్నాయని ఓపీనియన్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications