వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకే పట్టం, రెండో స్థానంలో కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసన నేపథ్యంలో మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతుండగా, మరికొన్ని సంస్థల బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలబడుతుందని వెల్లడిస్తున్నాయి.
తాజాగా, రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ కూడా కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుందని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆ అవకాశం లేదు.
రిపబ్లిక్ టీ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
బీజేపీ:
95-114
సీట్లు
కాంగ్రెస్:
73-82
సీట్లు
జేడీఎస్:
32-43
స్థానాలను
గెల్చుకోనున్నట్లు
వెల్లడించింది.
ఇతరులకు
2-3
స్థానాలు
లభిస్తాయని
పేర్కొంది.
Comments
republic tv karnataka exit polls exit poll bjp congress jds కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటక ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్
English summary
While the Congress had stormed to power five years ago by leaping from 80 to 122 seats, this time around, as per Jan Ki Baat, the Rahul Gandhi and Siddaramaiah-led party is projected to see its tally fall to 73-82 seats. Meanwhile, the BJP, which has 40 seats in the current assembly is projected by Jan Ki Baat to jump to 95-114, emerging as the single largest party.
Story first published: Saturday, May 12, 2018, 19:25 [IST]