రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకే పట్టం, రెండో స్థానంలో కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసన నేపథ్యంలో మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతుండగా, మరికొన్ని సంస్థల బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలబడుతుందని వెల్లడిస్తున్నాయి.
తాజాగా, రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ కూడా కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుందని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆ అవకాశం లేదు.

రిపబ్లిక్ టీ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
బీజేపీ: 95-114 సీట్లు
కాంగ్రెస్: 73-82 సీట్లు
జేడీఎస్: 32-43 స్థానాలను గెల్చుకోనున్నట్లు వెల్లడించింది.
ఇతరులకు 2-3 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications