ABP ఎగ్జిట్ పోల్ సర్వే: కర్నాటకలో అధికారం బీజేపీదే, కానీ, వెనుకడిన కాంగ్రెస్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీకి దగ్గరగా సీట్లు సాధిస్తుందని ఏబీపీ (ABP) ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదని ఈ సర్వే తెలిపింది.
ఈ సర్వే ప్రకారం బీజేపీకి 97-109, కాంగ్రెస్ పార్టీకి 87-99, జేడీఎస్కు 21-30, ఇతరులకు 1-8 సీట్లు వస్తాయని తేలింది.
కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 15న ఫలితాలు రానున్నాయి. అయితే, ఓటింగ్ ముగియగానే వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఎన్నికలు పూర్తి కాగానే పలు సర్వేలు విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బట్టి మే 15న ఫలితాలపై ఓ అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. 224 స్థానాలకు గాను 222 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.

ఏబీపీ (ABP) ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్ పార్టీ - 87-99
భారతీయ జనతా పార్టీ - 97-109
జేడీఎస్ - 21-30
ఇతరులు - 1-8
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications