ABP ఎగ్జిట్ పోల్ సర్వే: కర్నాటకలో అధికారం బీజేపీదే, కానీ, వెనుకడిన కాంగ్రెస్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీకి దగ్గరగా సీట్లు సాధిస్తుందని ఏబీపీ (ABP) ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదని ఈ సర్వే తెలిపింది.
ఈ సర్వే ప్రకారం బీజేపీకి 97-109, కాంగ్రెస్ పార్టీకి 87-99, జేడీఎస్కు 21-30, ఇతరులకు 1-8 సీట్లు వస్తాయని తేలింది.
కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 15న ఫలితాలు రానున్నాయి. అయితే, ఓటింగ్ ముగియగానే వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఎన్నికలు పూర్తి కాగానే పలు సర్వేలు విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బట్టి మే 15న ఫలితాలపై ఓ అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. 224 స్థానాలకు గాను 222 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.

ఏబీపీ (ABP) ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్ పార్టీ - 87-99
భారతీయ జనతా పార్టీ - 97-109
జేడీఎస్ - 21-30
ఇతరులు - 1-8
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications